Friday, May 1, 2015

పిల్లలూ దేవుడూ చల్లనివారేనని మనమనుకుంటున్నా కొందరు మనుషుల్లో దెవుడున్నాడనెది కొన్ని యదార్ధ సంఘటనల ద్వారా నిరూపితమైనప్పుదు వాటిని కొట్తిపాఋఏయలేం. ముఖ్యంగా ఒక వ్యక్తి జీవితంలోమలుపుత్రిప్పే సంఘటన జరిగి తలలు బద్దలు గొత్తుకునే సమయంలో ముక్కూ మొహం తెలియని వ్యక్తి ఒక్క మాటతో ఆసంఘటనకు విరుగుడుమంత్రం వేసి అమృతోపమంగా తీర్చి దిద్దగలిగినప్పుడు ఆవ్యక్తి దేవుడుతో సమనమనో ఒక ఆకు ఎక్కువెననో మనం అనుకుంటే తప్పేమీ లెదని నా అభిప్రాయం. ఈ సంఘటనను చదివాక మీరేమంతారో చూద్దాం. అది 1961-62 విద్యా సంవత్సరం. ఆయేడే యెస్సెల్సీ విద్యార్ధులకు హాల్ టికెట్ సంస్క్ర్తి మొదలయింది.ఆ హల్తిక్కెట్ ను స్కూల్నుంచి తీసుకున్న విద్యార్ధి అతిజాగ్రత పాటించాలని భావించి అది ప్యాంత్ జెబులొ పెట్తి మర్చిపోతే-- అదే జరిగింది.ఎవరివిషయంలోనో కాదు,నా విషయంలోనే.ఇక మా నాన్న హడవిడి అంతా ఇంతాగాదూ. ఇల్లంతా తూర్పారబట్తాడు. మెట్తు మీద వరి బస్తాలన్నీ దింపించి మరీ చూశాదు[ఎందుకంటే మన ఆటస్థలం అదేగనుక. ఇక అటక నంతటినీ జల్లించాౠ.ఇక పోయిందని తైసాక ఒక్క మాటా పల్లెత్తు గా నన్ను అనకుండా వాడిమొహం వాడికెం తెలుస్తుండి అని సమ్రర్ధించగలగడం ఆయన ఆదరాభిమానాలకు నిదర్శనం. ఇక యేం చెయాలి. గారు గద్దల జాకబ్[జోసF--] గారు. వాళ్లమ్మాయి శాంతకుమారి[అనిగుర్తు] నా సహాధ్యాయి.ఇద్దరూ తెలిసిన వెంతనే బయలుదేరి ఒచ్చారు.ఆ అమ్మయి మాత్రం కన్నేఎళ్ల పర్యంతం అయింది. ఒక కులం కాదు ఒకే మతామూ కాదు.ఎందుకీ వల్లమాలిన అభిమానం.అప్పతికింకా పిచ్చి సినిమాలూ ,వెర్రి సీరియల్సూ ఏమీ మనుషులనూ మనసులనూ కలుషితం చేయనిరోజులు. ఒక్క దీయీవూ గారివల్లనే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ఇదీ సమాచారం.ఎలా?అప్పట్లో దీయీవో గారిని కలవడం అంత తెలికయిన విషయమూ గాదు.మా బావగారు తాడికొంద స్కూల్లో సైన్సు టీచర్. ఆయనకు తెలిసిన ఆచార్యులు[పూర్తి పేరు ఎంత తన్నుకున్నా ఇప్పటికిప్పుడు గుర్తు రావడంలెదు.] గెజటెద్ ఇన్స్పెచ్టర్ ఆఫ్ స్కూల్సు. ఆయన్ను కలిసాం. నేను యెమీ ఇప్పటికిప్పుడు చెప్పలెను. డీయీవో గారితో మాటాడి చెప్తానన్నారు.మల్లీ ఉత్కంఠే .నాకు యేదో తెలియని ద్ఘైర్యం. పరీక్ష రాయగలిగితే నా సత్త నిరూపించగలనని మొండి ధైర్యం.ఆయన నన్నొక్కడినే గదిలోకి పిలిచి నాలుగయిడు ప్రశ్నలడిగారు. సిలబస్ లోనె ననుకొండి. తర్వాత దూప్లికేట్ హాల్తిక్కట్ ఇవ్వడమె గాకుండా ఆ స్కూల్ సెంటర్ సూపరింటెండెంట్ గారికి ఫోన్ చేసి మరీ చెప్పఘలగడం వారి సుహృద్భావం, సౌజన్య శీలం. పరీక్షలు బాగానే రాసాను. మార్కులెన్నొస్తాయని నాన్న అడిగితే మొదటి తరగతికి తగ్గకుండా వస్తాయని చెప్పాను. ఆచార్యులు గారు చెప్పారురా నీ ఉ స్కూల్ ఫర్స్ట్వొస్తావని చూద్దాం. ఆజనేయ దయా మన ప్రాప్తం.అన్నారు. పరీక్షలయాక పూర్తికాలం ఆటలకో పంచాయతీ లిబ్రరీలోనూ ప్రయివెట్ దాంట్లోనొ పుస్తకాలు నమలడం. ఆరోకు పీర్ల సావిడి ముందు ఖాలీ స్థలంల్లో బచాలాట [ఓకులాట అనికూడా అనే వారు] ఆడుతున్నాం.భాస్కర రెడ్ది సాయంత్రం ఆరింటికి రైల్ దిగి ఒవ్చ్చి ఒఋఏయ్ అబాయిల్యూ మీరెసుల్ట్స్ ఒచాయిరా రండి మీ నంసర్లు చెప్పండి అంటీ చెప్పాం. ఆఖణమో గుండె దడ దడా కొట్తుకోవడం ఓ కొసమెరుపు.ప్యాయ్యాను ఒకరొ ఇద్దరో తప్ప అందరూ ప్యాసయ్యాం.పదిరొజుల తర్వాత మార్కుల లిస్టు. అందరూ ఊహించిన దానికన్నా భిఉన్నంగా క్లాసు ఫర్స్టీ ఒచ్చింది. ఇక కంతినిండా కనీళ్లు. ఆంజనేయులు స్వామికీ దేవుడులాంటి ఆచార్యులు వారికీ మనసులో నమస్కారాలు పెత్తుకుని ఆచార్యులు గారిని పండ్లు కొన్ని ఇచ్చాం ససే మిరా ఒద్దన్నారు.బలవంత పెడితె తీసుకున్నారు.

No comments:

Post a Comment