Monday, April 6, 2015

శాసనస్థ చరిత్ర---
                      --రావెలపురుషోత్తమ రావు.
్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^

  పచ్చటి రంగులో గ్రద్దల సమూహమొకటి
   అక్కడి పంటపొలాల దగ్గరకొచ్చి వాలింది.
   మీ పొలాలన్నింటా ఈ బూడిద జజల్లండని ఆదేశించింది.
   అడుగడుగునామీకు ఐశ్వర్యం సిద్ధిస్తుందని నమ్మబలికింది.
   అందరి కాయ కష్థాలనూ అంగీకారపత్రాలరూపంలో సేకరించింది.
  వాటన్నిటినీ కట్టగట్టుకుని సింగపూర్ జపాన్లవైపు విహంగయానం చేసింది.
  అమాయకమైన జనం కళ్ళల్లో అక్కడ రేగిన దుమ్మూ ధూళీ మాత్రం మిగిలింది.
  అక్కడ ఒకప్పుడు చెమటచుక్కలతో జనం చేసిన సేద్యం ఉండేదని
  చరిత్రలో శిలాక్షరంగా రాజధాని గోడలపై ఓ శాసనం వెలసింది.6-4-15
=======================================================

No comments:

Post a Comment