Monday, April 20, 2015

గాజు కుండీలో భద్రంగా పేర్చిన
పూల గుత్తిలా కవిత్వం
నవలాడుతూ, నిత్య నూతనంతో
మాలిన్య రహితమై వికసిస్తూ
 కనబడాలి.
అప్పుడే కవిత్వం సమాజహితం
కోరే దిశగా వడి వడిగా
అడుగులేసే గొప్పదనాన్ని
సంతరించుకుంటుంది.
==================

No comments:

Post a Comment