Thursday, February 19, 2015

వాస్తవమ్ము నార్ల వారి మాట
------------------------------రావెల పురుషోత్తమ రావు.
చిక్కనైన భావాలతో చక్కని సంపాదకీయాలతో జనాన్ని జాగృతపరిచిన,చైతన్య పరచిన
బహుదా శ్రమించిన ఘనకీర్తి నార్ల వేంకటే శ్వరరావు గారిది.
వాడియైన కలం బలంటో చదువరులనాకట్టున వ్యక్తి నార్ల వారు.
తను నమ్మిన సిద్ధాంతాన్ని సునిశితంగా,సుందరంగా,పరిశీలనాత్మకంగా వివరించి చెప్ప్పగలిగిన వివేకమూ,వివేచనా గలిగిన మహా మనిషి,నార్ల

ఆత్యయిక పరిస్థితిని జనం అనుభవిస్తున్న కాలంలో సూటిగా మేటిగా తనసునినిశితమైనవిష్లేషణాత్మక వ్యాసాలద్వారా
వివేకవంతులను గావించడంలో విశేష శేముషీఖని నార్ల వారు.

నిత్యం మననిత్య జీవితంలో ఎదురయ్యే సంఘటనలను,మనకళ్ళెదుట
జరుగుతున్న విసేషాలను వేమన సతకంలోని పద్యాలవోలే
హిత బోధజేసేలా, ఉపదేశాఅత్మకమైన ధోఋఅణిలో హితబోధగావించే
ధోరణిలో వాస్తవమ్ము నార్ల వారిమాట అన్న మకుటంతో 300 పైగా
పద్యాను సంపుటీకరించి 1956 సంవ్సత్సరంలో వెలువరించారు.

ఆతరువాతి కాలంలో ఆంధ్రజ్యోతిలో నవయుగాల బాట నార్ల మాట
అనేమకుటంతో ఇంకొన్ని ఆటవెలదులను వ్యంగ భావ స్ఫూర్తితో
వెలువరించారు. ఈ పద్యాలు ఎందరినో ఆకర్షించి అలరించడమేగాక ఆలోచింపజేస్తాయి. ప్రజాస్వామ్య యుగోదయాన్ని ప్రస్తావిస్తూ
  రాజుపోయె అతని రాణువబోయెను
----------------------------------------\'

No comments:

Post a Comment